News

జైపూర్‌లో జరిగిన ఓ ఆడంబరమైన వేడుకలో మనికా విశ్వకర్మ 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' కిరీటాన్ని గెలుచుకున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చం ...
ఈ 3 రాశుల వారికి వెలిగిపోనున్న జాతకం.. పూర్వీకుల ఆస్తి, ఆర్థిక ...
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌తో వచ్చింది. కేవలం పది నిమిషాల్లోనే భూమిని కొనుగోలు చేయవచ్చని చెబుతుంది. అయితే ఇది ఒక్క ప్రాజెక్ట్ వరకేనా.. లేదంటే భవిష్యత్తులోనూ రియల్ ఎస్టేట్‌ రంగ ...
కూకట్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్ళగా… ఒంటరిగా ఉన్న బాలికను హత్య చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చాక చాలా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ కూడా తన ఏఐ ఫ్లైట్ డీల్స్ టూల్ తీసుకొచ్చింది. దీనితో విమాన ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు : సవరించిన తుది మార్కులు విడుదల - ఇదిగో తాజా అప్డేట్ ...
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ మూవీ ఆగస్టు 14న ...
జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు, బుధుడు త్వరలో ఒకదానికొకటి 60 ...
ఆగస్ట్ 10, ఆదివారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 280 తగ్గి రూ. 1,03,213కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ...
ఇంజినీరింగ్ ప్రవేశాలు 2025 : ఈ నెల 25 నుంచి టీజీ ఈఏపీసెట్ సెకండ్ ...
ముందుగా https://rajivaarogyasri.telangana.gov.in/ASRI2.0/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే కార్డ్ సెర్చ్ (Card Search) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఇక్కడ పుడ్ సెక్యూరిటీ కార్డు ...