యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు IAS అవుతారు. దీని ...
ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుండి, పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించేది మొబైల్ ఫోన్. ఫోన్ అనేది ఈ రోజులలో నిత్యవసరంగా మారిపోయింది. ఒక పూట అన్నం లేకుండానే ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆధునిక కాలంలో డ్రోన్లతో వ్యవసాయం చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవసాయ డ్రోన్ అనేది వ్యవసాయ కార్యకలాపాలలో ...
అకాల వర్షాల కారణంగా పత్తి రైతులకు తీరని అన్యాయం జరిగింది. నల్లరేగడి భూముల్లో పదును తొందరగా ఆరకపోవడం వలన మొక్కకి వేర్ల ద్వారా ...
తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో జరుగుతున్న లడ్డు రగడ రోజురోజుకు ముదురుతుంది. నిన్న మొన్నటి వరకు రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ...
మత్స్యకారులకు గంగమ్మ తల్లి ఎప్పుడు, ఏ విధంగా వరాలు కురిపిస్తుందో తెలియదు. ఒక్కసారి వారు వేటకు వెళ్ళినప్పుడు అంతంత మాత్రమే ...
పూరీ జగన్నాథ్‌ ఆలయంలో ఉన్న రత్న భండార్‌ విషయంలో ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రత్న భండార్‌ గుట్టును సాంకేతికత ఆధారంగా ...
PM Kisan Yojana: 2019 ఫిబ్రవరిలో పంట సాయం కింద రైతులకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan ...
ఆంధ్రప్రదేశ్లో మద్యం సేవించే వారికి చాలా రోజులుగా బ్రాండెడ్ మద్యం అనేది అందుబాటులో లేదు. ఎవరో కొందరికి తప్ప దాదాపు సామాన్య ...
రాష్ట్ర రైతు శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు ...
ఉదయ గోదావరి జిల్లాలో నత్తలతో చేసిన కూరలను తినేందుకు ఇష్టపడతారు జిల్లా వాసులు. అవి దొరికితే చాలు కొన్నిచోట్ల పండగ చేసుకుంటారు.
HYDRA: హైడ్రాకి మరిన్ని అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం.. ఈ వ్యవస్థలో కొలువులకు కూడా అవకాశం ఇచ్చింది. ఆ వివరాలు చూద్దామా..